కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్నవారు వదిలి వెళ్లిపోతున్నారని, ఆ పార్టీలో కేవలం గాంధీలు మాత్రమే మిగిలే రోజులు వస్తాయని తాను గతంలో చెప్పిన జోస్యం ప్రకారమే ఇప్పుడు జరుగుతోందని అ
తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్లో తాను నిర్వహిస్తున్న అన్ని పదవులకు, పార్టీకి రాజీనామా చేసి, సుదీర్ఘమైన లేఖను రాసిన నేపథ్యంను ప్రస్తావిస్తూ నిజానికి రాహుల్ గాంధీ బీజేపీకి వరం వంటివారని ఆయన ఎద్దేవా చేశారు.
2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ తాను రాసిన రాజీనామా లేఖను, ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ రాసిన రాజీనామా లేఖను పరిశీలిస్తే, అనేక సారూప్యతలు కనిపిస్తాయని శర్మ తెలిపారు. రాహుల్ గాంధీ అపరిపక్వతగల నేత అని కాంగ్రెస్లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని పేర్కొన్నారు.
సోనియా గాంధీ పార్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఆమె కేవలం తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికే చూస్తున్నారని తెలుపుత అది నిష్ఫల యత్నమని ఆయన స్పష్టం చేశారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది