సౌదీ అరేబియా ప్రవేశ పెట్టిన నూతన్ విద్యా విధానం ప్రకారం, సౌదీ అరేబియా లోని పిల్లలకు రామాయణ, మహాభారతం ను సిలబస్ లో ప్రవేశ పెట్టారు.
తమ దేశంలోని భావి తరాల వారికి తమ చరిత్ర తో పాటు ఇతర దేశాల చరిత్ర, సంస్కృతి లను అద్యయనం చేయడం వలన తమ జ్ఞాన పరిధి అభివృద్ది పెరగాలి అనే ఉద్దేశ్యం తో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన నూతన్ విద్యా విధానం , విజన్ 2030, సౌదీ అరేబియా లోని పిల్లలకు రామాయణ, మహాభారతం ను సిలబస్ గా లో చేర్చడం జరిగింది.
ఈ నూతన విద్యా విధానం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ గుర్తింపు ఉన్న రామాయణ, మహారభారతం తో పాటు, భారతీయ యోగా, ఆయుర్వేదం లాంటి అంశాలనుకు కూడా బోధిస్తారు.
Saudi Arabia’s new #vision2030 & curriculum will help to create coexistent,moderate & tolerant generation. Screenshots of my sons school exam today in Social Studies included concepts & history of Hinduism,Buddhism,Ramayana, Karma, Mahabharata &Dharma. I enjoyed helping him study pic.twitter.com/w9c8WYstt9
— Nouf Almarwaai نوف المروعي 🇸🇦 (@NoufMarwaai) April 15, 2021
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది