పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ వాళ్ల ఇజ్జత్ తీసే వ్యాఖ్యలు చేశారు. “సంవత్సరానికి1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికీ జాబ్ చేసే స్కిల్ లేదు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృథా. తెల్లకాగితం ఇచ్చి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫారం ఇస్తే పూరించే పరిస్థితిలో లేరు” అంటూ కించపరిచేలా మాట్లాడారు.
జర్మనీ, ఫిన్లాండ్లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమై మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Stories
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదలపై రాజీలేని పోరాటం
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్ను ప్రశ్నించిన ఇడి
కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి