దర్యాప్తుతో పాటు విచారించే అధికారం ఆ విభాగంలో నిర్వచించిన విధంగా మనీలాండరింగ్ నేరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. 111 పేజీల తీర్పులో జస్టిస్ యశ్వంత్ వర్మ, ప్రిడికేట్ నేరం తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని, చట్టం ద్వారా అధికారం పొందిన అధికారులతోనే విచారణ చేయాలని తెలిపారు. అటువంటి నేరాల పరిశోధించడం, విచారణ చేయడం అనే ప్రాథమిక విధి సంబంధిత స్వతంత్ర శాసనాల ప్రకారం ఏర్పాటైన అధికారులపైనే ఉంటుందని పేర్కొన్నారు.
షెడ్యూల్ చేసిన నేరానికి సంబంధించిన వాస్తవాలు రుజువు చేస్తాయని తెలిపారు. దీనిపై పీఎమ్ఎల్ఏ కింద చర్యను ప్రారంభిచాల్సి ఉంటుంది. ఈడీ నవంబర్ 29, 2018న జారీ చేసిన తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్లను సవాలు చేస్తూ ప్రకాశ్ ఇండస్ట్రీ లిమిటెడ్, ప్రకాశ్ థర్మల్ పవర్ లిమిటెడ్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను అనుమతించిన హైకోర్టు, తన తీర్పులో ఈ విధంగా స్పందించింది.
More Stories
జులైలో వందే మెట్రో రైల్ ట్రయల్ రన్!
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ఐటీ రంగంలో కొత్త నియామకాలపై నీలినీడలు