అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి నటించిన ది కాశ్మీర్ ఫైల్స్ రూ 236.28 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా శుక్రవారం రూ.4.50 కోట్లు, శనివారం రూ.7.60 కోట్లు, ఆదివారం రూ.8.75 కోట్లు, సోమవారం రూ.3.10 కోట్లు, మంగళవారం రూ.2.75 కోట్లు, బుధవారం రూ.2.25 కోట్లు వసూలు చేసింది.
సికాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో 250 కోట్ల రూపాయల మార్క్ను దాటింది. ఇది కేవలం భారతదేశంలో కూడా ఆ మార్కును దాటుతుందని భావిస్తున్నారు. సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ కశ్మీర్ ఫైల్స్ రూ. 250 కోట్ల మార్కుకు చేరువలో ఉందని తెలిపారు.
“వీకెండ్ 4… [3వ వారం] శుక్రవారం రూ. 4.50 కోట్లు, శనివారం రూ. 7.60 కోట్లు, ఆదివారం రూ. 8.75 కోటి, సోమవారం రూ.3.10 కోట్లు, మంగళవారం రూ.2.75 కోట్లు, బుధవారం రూ.2.25 కోట్లు. మొత్తం: రూ. 236.28 కోట్లు. భారతదేశ వ్యాపారం. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్.” అంటూ.. ప్రసంశలు కురిపించారు.
More Stories
ఝార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ బెయిల్ నిరాకరణ
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత