బంగ్లాదేశ్ లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు.

More Stories
దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం.. అధ్యక్ష భవనంపై దాడి
ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ధ్వంసం
టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు సంవత్సరాలుగా హ్యాక్