బంగ్లాదేశ్ లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు.

More Stories
ఐరాస భద్రతా మండలి నుంచి వైదొలగనున్న పాకిస్తాన్
ఇరాన్పై యుద్ధాన్ని ఆపేయాలంటూ ప్రతినిధుల సభ తీర్మానం
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి