![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Modi-sign.webp)
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లోని పీఎంవోలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.
More Stories
గణనీయంగా ఐ-ఫోన్ల ధరలు తగ్గించిన ఆపిల్
ఐదు రోజుల తర్వాత పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఎయిర్ విస్తారా ఎయిర్లైన్స్లో టికెట్ల ధరలపై విచారణ