ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లోని పీఎంవోలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.

More Stories
రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ అధికారి రూ. 169 కోట్ల బ్యాంకింగ్ స్కామ్లో అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కొత్త పన్ను
దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటంపై ఆర్బిఐ హెచ్చరిక