పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. `హెచ్ఆర్ కాయిన్’ ల ద్వారా రూ 1157 కోట్లు ప్రజల నుండి వసూలు చేసారని గుర్తించారు.

More Stories
లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 ధరల పెంపు
మార్చి త్రైమాసికంలో ఎల్ఐసీ లాభం రూ.23,400 కోట్లు
రాజస్థాన్లో భారీగా బయటపడ్డ నేచురల్ గ్యాస్ నిల్వలు