తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి లో కొన్ని కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో కేసీయార్ ఉన్నారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.


More Stories
బొల్లారం రెజిమెంట్ చోరీతో ఉలిక్కి పడ్డ భద్రతా సంస్థలు.. ఉగ్ర కోణం?
భారత సంతతి పట్ల అమెరికాలో పెరుగుతున్న జాతి వివక్ష, ద్వేషం
శ్రీశైలంలో తక్షణమే జలవిద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలి