తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి లో కొన్ని కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో కేసీయార్ ఉన్నారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.


More Stories
ఫాల్తాలో బిజెపి అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు!
యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధం
బొద్దింకల జనతా పార్టీ.. ‘అస్థిరపరిచే’ ప్రయత్నంగా భావిస్తున్న బీజేపీ