కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చాయి. బీరుట్ దహియే జిల్లాలోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం టార్గెట్గా ఆదివారం ఇజ్రాయెల్ మిలిటరీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

More Stories
ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ అర్ధరాత్రి వైమానిక దాడులు
అమెరికా, ఇజ్రాయెల్లపై అంతర్జాతీయ కోర్టులను ఇరాన్
కరాచీ ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలపై మండిపాటు