కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చాయి. బీరుట్ దహియే జిల్లాలోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం టార్గెట్గా ఆదివారం ఇజ్రాయెల్ మిలిటరీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

More Stories
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ
ఎస్సీవో సదస్సులో మోదీ ఫొటో కట్ చేసిన పాక్ ప్రధాని కార్యాలయం
ఉక్రెయిన్ పై రష్యా దాడిలో భారతీయుడు సహా 12 మంది మృతి