భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.
సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.
More Stories
బెంగాల్ లో మహా అష్టమి నాడు సంపూర్ణ మద్యనిషేధం
`కుక్కతో నడక’ వివాదం తర్వాత కూలిన హాస్టల్ భవనం విషాదంలో ఐఏఎస్
ఢిల్లీలో కూలిన హాస్టల్ భవనం యజమాని అరెస్ట్.. ఐదుగురు సస్పెండ్