భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు.
సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.
More Stories
విపక్షాల నినాదాల గందరగోళం మధ్య లోక్సభలో `లీకేజీ’పై బిల్లు
పరీక్షల సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో టాస్క్ఫోర్స్
పంజాబ్ విద్యా మంత్రి రాజీనామాకై బిజెపి డిమాండ్