
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిని బజరంగ్దళ్ కార్యకర్తలు ముట్టించారు.
ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్స్టేషన్కు తరలించారు. `కబడ్ధార్ హిందూ ద్రోషులారా’ అంటూ నినాదాలిచ్చారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు