తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి లో కొన్ని కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో కేసీయార్ ఉన్నారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు