పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. `హెచ్ఆర్ కాయిన్’ ల ద్వారా రూ 1157 కోట్లు ప్రజల నుండి వసూలు చేసారని గుర్తించారు.

More Stories
భారతీయులకు 90 శాతం దాకా హెచ్1బీ వీసాలు నకిలీవే
ముడి చమురు బ్యారెల్ ధర 30 డాలర్లకు పడిపోవచ్చు
పాత సిమ్ కార్డులతో చిక్కుల్లో పడే అవకాశం