
పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. `హెచ్ఆర్ కాయిన్’ ల ద్వారా రూ 1157 కోట్లు ప్రజల నుండి వసూలు చేసారని గుర్తించారు.
More Stories
వచ్చే ఐదేళ్లలో భారత్ లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు!
భారత ప్రజల వద్ద రూ.337 లక్షల కోట్ల విలువైన బంగారం
క్వాల్కమ్ సీఈఓతో ఏఐ, ఇన్నోవేషన్పై ప్రధాని చర్చ!