తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి లో కొన్ని కరోనా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో కేసీయార్ ఉన్నారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.


More Stories
`మహాధర్నా’ రాబోయే రోజుల్లో `మహా ధర్మయుద్ధ్’గా మారుతుంది
సరిహద్దులకు కనెక్టివిటీతోనే ఆపరేషన్ సిందూర్ విజయం
పుతిన్ కు `రెడ్ కార్పెట్’… ఇప్పుడు జెలెన్స్కీ కోసం ఎదురు చూపు