1956, ఏప్రిల్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో నలిమెల భాస్కర్ జన్మించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఆయన పొందారు. మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన స్మారక శశిగల్ నవలను నలిమెల భాస్కర్ స్మారక శిలలు పేరుతో తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో భాస్కర్ పలు అవార్డులు అందుకున్నారు.
ప్రతి ఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ను వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏడాది కాళోజీ జయంతి సందర్భంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ నారాయణ రావు అవార్డును అందజేయడం ప్రారంభించారు.

More Stories
ఏపీ, తెలంగాణ జల వివాదాలపై కమిటీ 30న తొలి భేటీ
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం
మైసమ్మ దేవాలయంలో దేవతా విగ్రహం అపవిత్రంపై ఆగ్రవేశాలు