33 మందితో బండి సంజయ్ బృందం 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.

ఉపాధ్యక్షులు: మాజీ మంత్రి కె విజయరామారావు, మాజీ ఎమ్యెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లతో పాటు మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి

ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్,  బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు: రఘునందన్‌రావు, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ;, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

కోశాధికారులు: బండారి శాంతికుమార్‌, బవర్లాల్‌ వర్మ (జాయింట్ ట్రెజరర్‌). కార్యాలయ కార్యదర్శి ఉమా శంకర్‌

మోర్చాల అధ్యక్షులు – యువమోర్చ: ఎ భానుప్రకాష్, మహిళా మోర్చా: గీత మూర్తి, కిసాన్ మోర్చా: కె శ్రీధర్ రెడ్డి, ఎస్సి మోర్చా: కొప్పు భాష, ఎస్టీ మోర్చా: హుస్సేన్ నాయక్, ఓబిసి మోర్చా: ఆలే భాస్కర్; మైనారిటీ మోర్చా: అఫ్సర్ పాషా.
 
అధికార ప్రతినిధులు: కృష్ణ సాగర్ రావు, రజని కుమారి, రాకేష్ రెడ్డి